అయోధ్య, కాశీ తదితర పుణ్యక్షేత్రాల సందర్శనార్థం వెళ్లే యాత్రికుల కోసం ఐఆర్సీటీసీ భారత్ గౌరవ్ ప్రత్యేక రైలు నడపనున్నది. మొత్తం 9 నైట్, 10 డే సమయాల్లో…
IRCTC
సౌత్ ఇండియాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను కవర్ చేస్తూ ఐఆర్సీటీసీ దివ్య దక్షిణ యాత్రను ఆపరేట్ చేస్తుంది.
సమ్మర్లో కేరళ వెళ్లాలనుకునేవారి కోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్.. ‘కేరళ హిల్స్ అండ్ వాటర్స్’ పేరుతో ఓ టూర్ను ఆపరేట్ చేస్తోంది.
విశాఖపట్నంలో ఉదయాన్నే విస్టాడోమ్ కోచ్ ట్రైన్ ఎక్కడంతో అరకు టూర్ మొదలవుతుంది. ఈ కోచ్లో ఇరువైపులా గ్లాస్ ఉంటుంది. సొరంగాలు, వంతెనలు, జలపాతాలు, అరకు లోయ అందాలు ఆస్వాదిస్తూ సాగే రైలు ప్రయాణం ప్రత్యేకంగా ఉంటుంది.