క్రికెట్ ‘మాటల మాంత్రికుడు’ నవజోత్ సింగ్ సిద్ధు దశాబ్దకాలం విరామం తర్వాత తిరిగి ఐపీఎల్ కామెంట్రీబరిలోకి పునరాగమనం చేయబోతున్నాడు.
IPL
భారత క్రికెట్ సూపర్ స్టార్ విరాట్ కొహ్లీ రెండుమాసాల విరామం తరువాత తిరిగి క్రికెట్ ఫీల్డ్ లోకి అడుగుపెట్టాడు.
మార్చి 22 నుంచి ఏప్రిల్ 15 వరకు జరిగే మ్యాచ్ల షెడ్యూల్ను మాత్రమే ఇప్పుడు విడుదల చేశారు.
భారత క్రికెట్ బోర్డు గత 15 సీజన్లుగా నిర్వహిస్తున్న ఐపీఎల్ దిగువ మధ్యతరగతి, నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన ఎందరో ప్లేయర్ల తలరాతను మార్చి వేస్తోంది.
2024 సీజన్ మహిళా ఐపీఎల్ వేలానికి ముంబైలో రంగం సిద్ధమయ్యింది. మొత్తం 165 మంది ప్లేయర్ల జాబితాను ఐపీఎల్ బోర్డు విడుదల చేసింది.
ఐపీఎల్ మాజీ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్థిక్ పాండ్యా తిరిగి ముంబై ఇండియన్స్ గూటికి చేరడం పై వార్తలు జోరందుకొన్నాయి.
వచ్చే ఐదేళ్లపాటు (2023-2027) జరిగే ఐపీఎల్ మ్యాచ్ ల ప్రసారహక్కుల విక్రయం ద్వారా బీసీసీఐ కాసుల పంట పండించుకొంది. సీజన్ కు రెండుమాసాలపాటు.74 మ్యాచ్ లుగా సాగే ఈటోర్నీలో మ్యాచ్ కు సగటున 57 కోట్ల 50 లక్షల రూపాయల చొప్పున అందుకోనుంది. మొత్తం మీద 48వేల 390 కోట్ల రూపాయల రికార్డు మొత్తాన్ని ఆర్జించనుంది. ఆసియా కుబేరుడు ముకేశ్ అంబానీ సంస్థ.. డిజిటల్ ప్రసారహక్కులను 20 వేల కోట్ల 500 కోట్ల రూపాయల ధరకు దక్కించుకొంటే..మ్యాచ్ […]
భారత డాషింగ్ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా పడిలేచిన కెరటంలా దూకుకొచ్చాడు. ఐపీఎల్ కు ముందు వరకూ పాండ్యా ఫిట్ నెస్ , ఆటతీరు, వరుస వైఫల్యాలు చూసిన అందరూ…ఈ సూపర్ ఆల్ రౌండర్ పనైపోయిందనే అనుకొన్నారు. అయితే..2022 ఐపీఎల్ సీజన్ ద్వారా లీగ్ లోకి అడుగుపెట్టిన గుజరాత్ టైటాన్స్ జట్టుకు నాయకత్వం వహించడమే కాదు..తన ఆల్ రౌండ్ ప్రతిభతో తొలి ప్రయత్నంలోనే విజేతగా నిలిపాడు. నిన్నటి వరకూ పాండ్యాపైన దుమ్మెత్తిపోసిన విమర్శకులు, విశ్లేషకులు ఐపీఎల్ విజయంతో […]