IPL

రాజస్థాన్ రాయల్స్ యువఓపెనర్ యశస్వీ జైశ్వాల్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ముంబై ప్రత్యర్థిగా రెండో సెంచరీతో తనకే సొంతమైన రికార్డు నెలకొల్పాడు.

భారత క్రికెట్ బోర్డు సృష్టి ఐపీఎల్ బ్రాండ్ విలువ సీజన్ సీజన్ కు ఆకాశమే హద్దుగా పెరిగిపోతూ వస్తోంది. గత 18 సీజన్లలో 433 రెట్లు బ్రాండ్ విలువ పెరిగింది.

ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌లోనే తొలి సెంచరీతో అదరగొట్టిన స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి చెత్త రికార్డును మూటగట్టుకోవడం గమనార్హం.