ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్ అంటే కుర్రాళ్ల ఆట మాత్రమే అనుకొనేరోజులు పోయాయి. 36 సంవత్సరాల లేటు వయసులోనూ ఐపీఎల్ ఆడవచ్చునని చెన్నై ఫ్రాంచైజీ ఆటగాడు నిరూపించాడు.
IPL 2024
ఐపీఎల్ -17వ సీజన్ లో బ్యాటర్లజోరు, వీరవిహారం అప్రతిహతంగా కొనసాగుతోంది. 200కు పైగా స్కోర్లు సాధారణ విషయంగా మారిపోయాయి.
వినోదం పేరుతో క్రికెట్ ను అబాసుపాలు చేస్తున్న ‘ ఇంపాక్ట్ సబ్ స్టిట్యూట్ ‘ నిబంధనను ఎత్తివేయాలన్న డిమాండ్ రోజు రోజుకూ పెరుగుతోంది.
భారత క్రికెట్ బోర్డు సృష్టి ఐపీఎల్ బ్రాండ్ విలువ సీజన్ సీజన్ కు ఆకాశమే హద్దుగా పెరిగిపోతూ వస్తోంది. గత 18 సీజన్లలో 433 రెట్లు బ్రాండ్ విలువ పెరిగింది.
ఐపీఎల్ 17వ సీజన్లో ముంబై బ్యాంగ్ బ్యాంగ్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా ఒక్క దెబ్బతో మూడు ఘనతలు సాధించాడు.
ఐపీఎల్ 17వ సీజన్లో సైతం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వరుస పరాజయాల పరంపర కొనసాగుతోంది. స్టార్ బ్యాటర్ విరాట్ కొహ్లీ పరుగుల మోత మోగిస్తున్నా జట్టు తలరాత ఏమాత్రం మారడం లేదు.
వెస్టిండీస్, అమెరికా క్రికట్ బోర్డుల సంయుక్త ఆతిథ్యంలో జూన్ 1న ప్రారంభం కానున్న 2024 ఐసీసీ టీ-20 ప్రపంచకప్ లో పాల్గొనే 15 మంది సభ్యుల భారతజట్టులో కేవలం నలుగురు ఆటగాళ్లకు మాత్రమే చోటు ఖాయమయ్యింది.
ఐపీఎల్ చరిత్రలోనే పలు అరుదైన సరికొత్త రికార్డులకు హైదరాబాద్ రాజీవ్ గాంధీ స్టేడియం వేదికగా నిలిచింది. మాజీ చాంపియన్లు ముంబై, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల పోరులో ప్రపంచ రికార్డు స్కోరు నమోదయ్యింది.
భారత క్రికెట్ అభిమానుల వేసవి వినోదం ఐపీఎల్ 17వ సీజన్ సందడి చెన్నై చెపాక్ స్టేడియంలో ఈరోజు నుంచి ప్రారంభంకానుంది.
క్రికెట్ ‘మాటల మాంత్రికుడు’ నవజోత్ సింగ్ సిద్ధు దశాబ్దకాలం విరామం తర్వాత తిరిగి ఐపీఎల్ కామెంట్రీబరిలోకి పునరాగమనం చేయబోతున్నాడు.