Indian medicines

ఉజ్బెకిస్తాన్‌లో 19 మంది మరణాలకు కారణమైన , భారతదేశానికి చెందిన మారియన్ బయోటెక్ తయారు చేసిన దగ్గు సిరప్‌లను పిల్లలకు ఉపయోగించకూడదని WHO ఒక ప్రకటనలో తెలిపింది.