Indian female umpire

మహిళా టెస్టు క్రికెట్లో భారత తొలి అంపైర్ గా ముంబై యువతి వృందా ఘనశ్యామ్ రాఠీ చరిత్ర సృష్టించింది. భారత్- ఇంగ్లండ్ జట్ల టెస్టుమ్యాచ్ లో అంపైర్ బాధ్యతలు నిర్వర్తించడం ద్వారా ఈ ఘనతను సొంతం చేసుకోగలిగింది.