Indian embassy

నైరోబీలో నిరసనకారులు, పోలీసులతో జరిగిన ఘర్షణల్లో 10 మంది చనిపోయారు. ఈ కాల్పుల్లో 50 మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో మంగళవారం అడ్వైజరీని జారీ చేసింది.