Indian Cricketers

ఐసీసీ టీ-20 ప్రపంచకప్ లో పాల్గొనే భారత ఆటగాళ్లు బృందాలు, బృందాలుగా అమెరికా ప్రయాణం కానున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి అధికారికంగా ప్రకటించారు.