టీ-20 ప్రపంచకప్ విజేత భారతజట్టు సభ్యులు కరీబియన్ తుపాను చెర వీడి స్వదేశానికి బయలు దేరారు.
Indian cricket team
2024- ఐసీసీ టీ-20 ప్రపంచకప్ లో పాల్గొనే 15మంది సభ్యుల భారతజట్టును బీసీసీఐ ఎంపిక సంఘం ప్రకటించింది. రోహిత్ కెప్టెన్ గా, హార్థిక్ పాండ్యా వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తారు.
భారత క్రికెట్ చీఫ్ కోచ్ గా రాహుల్ ద్రవిడ్ రెండేళ్ల కాంట్రాక్టు ముగియటంతో కొత్త కోచ్ గా వీవీఎస్ లక్ష్మణ్ బాధ్యతలు చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది.