Indian Cricket

స్వాతంత్ర్యానికి పూర్వమే 1932లో అధికారికంగా భారత్ ఆడిన తొలిటెస్టు మ్యాచ్ లో నాయకత్వం వహించిన సిక్సర్ల మొనగాడు, కర్నల్ కఠారి కనకయ్యనాయుడు మన తెలుగువాడే కావటం తెలుగుజాతికే గర్వకారణం.

క్రికెట్ కు వీరత్వాన్ని జోడించి ప్రపంచ క్రికెట్లో భారత్ పతాకాన్ని రెపరెపలాడిస్తున్న ఆల్ -ఇన్- వన్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా 15 సంవత్సరాల అంతర్జాతీయ కెరియర్ ను పూర్తి చేశాడు.

మ్యాక్స్‌వెల్ భార్య విని రామన్‌కు కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. ఆమెను దుర్భాషలాడుతూ కొందరు ఇన్‌స్టాగ్రామ్‌లో మెస్సేజులు పెట్టారు.