ఉక్రెయిన్ పై రష్యా దాడి తర్వాత మొదటి సారి భారత్ రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేసింది. 15 మంది సభ్యుల ఐరాస భద్రతా మండలి సమావేశంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లొదిమిర్ జెలెన్స్కీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించడానికి అనుకూలంగా పడ్డ 13 ఓట్లలో భారత్ ఓటు కూడా ఉంది.
India
చైనా భారత దేశాన్ని కవ్విస్తోంది. సరిహద్దుల వద్ద కయ్యానికి కాలుదువ్వుతోంది. కారాకోరం పీఠభూమిలో ఇటీవల ఆ దేశం జరిపిన మిసైల్ పేలుడే ఇందుకు సాక్ష్యం.
క్రిప్టో కరెన్సీ వల్ల భారత్ సహా ప్రపంచ దేశాలకు ముప్పు ఉందని ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది. భారత్ లో 7.3 శాతం ప్రజలు క్రిప్టో కరెన్సీ ని వినియోగిస్తున్నారని UN ఓ నివేదికలో పేర్కొంది.
భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ రాజకీయాలలో చేరటం కోసం బీసీసీఐ చైర్మన్ పదవికి రాజీనామా చేయబోతున్నట్లుగా వచ్చిన వార్త నిజం కాదని, కేవలం మీడియావర్గాల ఊహాగానమేనని తేలిపోయింది. కేవలం క్రికెట్ తోనే తన జీవితంలో మూడుదశాబ్లాల కాలం ముగిసిపోయిందంటూ దాదా ఓ చిత్రమైన ట్విట్ చేయడం గందరగోళానికి దారితీసింది. 1992 నుంచి 2022 వరకూ… 1992లో తన క్రికెట్ జీవితం ప్రారంభించిన సౌరవ్ గంగూలీ ప్రస్తుత 2022తో మూడుదశాబ్దాల కెరియర్ ను పూర్తి చేసుకొన్నాడు. బెంగాల్ […]
కరోనా వల్ల వచ్చిన సామాజిక మార్పుల్లో ఊబకాయం అనేది ప్రధాన సమస్యగా మారింది. ఈ సమస్యతో సతమతం అవుతున్న తొలిదేశం చైనా కాగా, మలిదేశం భారత్. ప్రపంచ వ్యాప్తంగా కరోనా తర్వాత ఊబకాయుల లెక్కలు తీస్తే.. చైనాలో అత్యథికంగా 1.53 కోట్లమంది బాలలు ఉండగా, భారత్ లో ఊబకాయంతో బాధపడుతున్న బాలల సంఖ్య 1.44కోట్లు గా తేలింది. కొవిడ్ రాక మునుపు దేశంలో 10నుంచి 13శాతం మంది పిల్లల్లో మాత్రమే ఉన్న ఊబకాయ సమస్య.. కొవిడ్ తర్వాత […]