భారత్- దక్షిణాఫ్రికాజట్ల తీన్మార్ టీ-20 సిరీస్ ను వరుణదేవుడు వెంటాడుతున్నాడు. వానముప్పు హెచ్చరికల నడుమ ఈరోజు రెండో టీ-20కి రెండుజట్లూ సై అంటున్నాయి…..
India
ఆస్ట్ర్రేలియాతో జరిగిన పాంచ్ పటాకా టీ-20 సిరీస్ ను టాప్ ర్యాంకర్ భారత్ 4-1తో గెలుచుకొంది. బెంగళూరు వేదికగా జరిగిన లోస్కోరింగ్ వార్ లో భారత్ 6 పరుగుల విజయం నమోదు చేసింది.
ధూమ్ ధామ్ టీ-20 ఫార్మాట్లో భారత్ సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది.
భారత్- ఆస్ట్ర్రేలియాజట్ల పాంచా పటాకా సిరీస్ కీలక ఘట్టానికి చేరింది. ఇప్పటికే 2-0తో పైచేయి సాధించిన భారత్ వరుసగా మూడో విజయంతో సిరీస్ ఖాయం చేసుకోవాలన్న పట్టుదలతో ఉంది….
ఆస్ట్ర్రేలియాతో పాంచ్ పటాకా టీ-20 సిరీస్ లో ఆతిథ్య భారత్ జోరు కొనసాగుతోంది. వరుసగా రెండో విజయంతో 2-0 ఆధిక్యం సంపాదించింది…
మనదేశంలో జీవించి ఉండగా అవయవదానం చేస్తున్న ప్రతి ఐదుగురిలో నలుగురు మహిళలే ఉంటున్నారు.
సైబర్ దాడుల విషయంలో మనదేశం టాప్–5 లో ఉన్నట్టు అంతర్జాతీయ నివేదికలు చెప్తున్నాయి. ఈ ఏడాదిలో మనదేశంలో తక్కువ కాలంలోనే లక్షల కొద్దీ సైబర్ నేరాలు నమోదైనట్టు గణాంకాలు చెప్తున్నాయి.
వారి కోసం ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. విదేశాల్లోని భారతీయుల భద్రత కోసం కట్టుబడి ఉన్నామంటూ ఆ శాఖ మంత్రి జైశంకర్ ట్వీట్ చేశారు.
ప్రపంమంతా టెక్నాలజీ వైపు వేగంగా అడుగులు వేస్తున్న ఈ రోజుల్లో మనదేశం కూడా రేస్లో ముందుంటోంది.
కెనడాలో భారత దౌత్య కార్యాలయాలు లక్ష్యంగా చేసుకొని దాడులు జరిగాయి. అక్కడ పని చేసే వారికి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఇది సాధారణ స్థితిగా మేం పరిగణించాలా అని జైశంకర్ ప్రశ్నించారు.