India

భారత్- దక్షిణాఫ్రికాజట్ల తీన్మార్ టీ-20 సిరీస్ ను వరుణదేవుడు వెంటాడుతున్నాడు. వానముప్పు హెచ్చరికల నడుమ ఈరోజు రెండో టీ-20కి రెండుజట్లూ సై అంటున్నాయి…..

ఆస్ట్ర్రేలియాతో జరిగిన పాంచ్ పటాకా టీ-20 సిరీస్ ను టాప్ ర్యాంకర్ భారత్ 4-1తో గెలుచుకొంది. బెంగళూరు వేదికగా జరిగిన లోస్కోరింగ్ వార్ లో భారత్ 6 పరుగుల విజయం నమోదు చేసింది.

భారత్- ఆస్ట్ర్రేలియాజట్ల పాంచా పటాకా సిరీస్ కీలక ఘట్టానికి చేరింది. ఇప్పటికే 2-0తో పైచేయి సాధించిన భారత్ వరుసగా మూడో విజయంతో సిరీస్ ఖాయం చేసుకోవాలన్న పట్టుదలతో ఉంది….

సైబర్ దాడుల విషయంలో మనదేశం టాప్–5 లో ఉన్నట్టు అంతర్జాతీయ నివేదికలు చెప్తున్నాయి. ఈ ఏడాదిలో మనదేశంలో తక్కువ కాలంలోనే లక్షల కొద్దీ సైబర్ నేరాలు నమోదైనట్టు గణాంకాలు చెప్తున్నాయి.

వారి కోసం ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. విదేశాల్లోని భారతీయుల భద్రత కోసం కట్టుబడి ఉన్నామంటూ ఆ శాఖ మంత్రి జైశంకర్‌ ట్వీట్ చేశారు.

కెనడాలో భారత దౌత్య కార్యాలయాలు లక్ష్యంగా చేసుకొని దాడులు జరిగాయి. అక్కడ పని చేసే వారికి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఇది సాధారణ స్థితిగా మేం పరిగణించాలా అని జైశంకర్ ప్రశ్నించారు.