భారత స్పిన్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్, ఇంగ్లండ్ మిడిలార్డర్ బ్యాటర్ జానీ బెయిర్ స్టోల కెరియర్ లో 100వ టెస్టుగా నిలిచిన ఈ రికార్డుల మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ 218 పరుగులకే కుప్పకూలింది.
India
ధర్మశాలలో ఇంగ్లాండ్తో జరగబోతున్న చివరి టెస్ట్లో గెలిస్తే ఇండియా ఫస్ట్ ప్లేస్లో నిలబడుతుంది. ఒకవేళ ఓడితే మళ్లీ మూడో ప్లేస్కు పడిపోయే అవకాశాలూ ఉన్నాయి.
2024 -ఆసియా మహిళా బ్యాడ్మింటన్ టీమ్ ఫైనల్స్ కు భారత్ తొలిసారిగా చేరుకొంది. ఫైనల్లో థాయ్ లాండ్ తో అమీతుమీ తేల్చుకోనుంది.
భారత్- ఇంగ్లండ్ జట్ల పాంచ్ పటాకా టెస్టు సిరీస్ షో సౌరాష్ట్ర్రలోని రాజకోట స్టేడియానికి చేరింది.
50 ఓవర్ల వన్డే క్రికెట్లో ఆస్ట్ర్రేలియా ఓ అరుదైన, అసాధారణ రికార్డు నెలకొల్పడం ద్వారా భారత్ సరసన నిలిచింది.
డేవిస్ కప్ చరిత్రలోనే రెండుసార్లు ఫైనల్స్ ఆడటంతో పాటు రన్నరప్ గా నిలిచిన ఆసియా ఏకైక దేశంగా భారత్ కు పేరుంది. .
2024-ఐసీసీ అండర్ -19 ప్రపంచకప్ క్రికెట్ సెమీఫైనల్స్ కు భారత్ అలవోకగా చేరుకొంది.
భారత్- ఇంగ్లండ్ జట్ల పాంచ్ పటాకా టెస్టు లీగ్ షో స్టీల్ సిటీ విశాఖకు చేరింది. ఈరోజు నుంచి ఐదురోజులపాటు జరిగే ఈ పోరు ఆతిథ్య భారత్ కు డూ ఆర్ డై గా మారింది.
కొత్త సంవత్సరాన్ని భారతజట్టు దూకుడుగా మొదలు పెట్టింది. కేప్ టౌన్ టెస్ట్ తొలిరోజు ఆట లంచ్ విరామానికి ముందే దక్షిణాఫ్రికాను 55 పరుగులకే కుప్పకూల్చింది.
సఫారీవేటలో భారత్ కు తొలి ఓటమి ఎదురయ్యింది. రెండో టీ-20లో దక్షిణాఫ్రికా 5 వికెట్లతో సూర్యసేనను కంగు తినిపించింది…