భారత్ నిర్దేశించిన 101 రన్స్ లక్ష్యాన్ని ఛేదించిన ఆసీస్
India Women vs Australia Women
మహిళా క్రికెట్ శిఖరం ఆస్ట్ర్రేలియా ఎట్టకేలకు భారత్ కు చిక్కింది. నాలుగురోజుల టెస్టు తొలిరోజు ఆటలోనే కంగారూజట్టు 219 పరుగులకే కుప్పకూలింది
సాంప్రదాయ టెస్టు క్రికెట్లో ఓ ఆసక్తికరమైన మహిళా టెస్టు మ్యాచ్ సమరానికి ముంబై వాంఖడే స్టేడియంలో తెరలేవనుంది. నేటినుంచే నాలుగురోజులపాటు సాగే ఈపోరులో ఆస్ట్ర్రేలియాకు భారత్ సవాలు విసురుతోంది.