భారత టెస్ట్ క్రికెట్ జట్టులోకి కొత్తనీరు వచ్చేస్తోంది. తాజాగా ఇంగ్లాండ్తో రాంచీలో మొదలయిన నాలుగో టెస్ట్లో పేసర్ ఆకాశ్దీప్ అరంగేట్రం చేశాడు.
India vs England
ఇంగ్లండ్ తో రాజకోట వేదికగా ప్రారంభమైన మూడోటెస్టు రెండోరోజుఆటలో భారత్ 450 పరుగుల లక్ష్యంగా పరుగుల వేట కొనసాగించనుంది.
భారత్- ఇంగ్లండ్ జట్ల పాంచ్ పటాకా టెస్టు సిరీస్ షో సౌరాష్ట్ర్రలోని రాజకోట స్టేడియానికి చేరింది.
భారత ఫాస్ట్ బౌలర్ బూమ్ బూమ్ బుమ్రా టెస్టు క్రికెట్లో మరో అరుదైన రికార్డు నెలకొల్పాడు. విశాఖటెస్టు రెండోరోజు ఆటలో ఈ ఘనత సాధించాడు.
ఇంగ్లండ్ తో విశాఖ వేదికగా జరుగుతున్న రెండోటెస్ట్ తొలిరోజుఆటలో భారత యువబ్యాటర్ యశస్వి జైశ్వాల్ రికార్డుల మోత మోగించాడు.
సిరీస్ లోని మొదటి రెండుటెస్టులకూ స్టార్ బ్యాటర్ విరాట్ కొహ్లీ దూరమయ్యాడు.
ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ కు ఎంపికైన భారత యువక్రికెటర్ ధృవ్ జురెల్ గాల్లో తేలిపోతున్నాడు. అమ్మత్యాగం వృధా కానివ్వబోనని ప్రకటించాడు.
ఐసీసీటెస్టు లీగ్ లో భాగంగా ఇంగ్లండ్ తో జరిగే ఐదుమ్యాచ్ ల టెస్టు సిరీస్ లోని మొదటి రెండు టెస్టులను తెలుగు రాష్ట్ర్రాల వేదికగా నిర్వహించనున్నారు.