India vs England

భార‌త టెస్ట్ క్రికెట్ జ‌ట్టులోకి కొత్త‌నీరు వ‌చ్చేస్తోంది. తాజాగా ఇంగ్లాండ్‌తో రాంచీలో మొద‌ల‌యిన నాలుగో టెస్ట్‌లో పేస‌ర్ ఆకాశ్‌దీప్ అరంగేట్రం చేశాడు.

ఐసీసీటెస్టు లీగ్ లో భాగంగా ఇంగ్లండ్ తో జరిగే ఐదుమ్యాచ్ ల టెస్టు సిరీస్ లోని మొదటి రెండు టెస్టులను తెలుగు రాష్ట్ర్రాల వేదికగా నిర్వహించనున్నారు.