India vs Australia

భారత్- ఆస్ట్ర్రేలియా మహిళాజట్ల ఏకైక టెస్టుమ్యాచ్ లో ఆధిక్యత చేతులు మారుతూ రసపట్టుగా సాగుతోంది. మూడోరోజుఆట ముగిసే సమయానికే భారత్ ను విజయం ఊరిస్తోంది.

భారత్- ఆస్ట్ర్రేలియాజట్ల పాంచ్ పటాకా టీ-20 సిరీస్ కీలక దశకు చేరింది. రాయ్ పూర్ వేదికగా ఈరోజు జరిగే నాలుగో టీ-20 మ్యాచ్ లో నెగ్గడం ద్వారా సిరీస్ ఖాయం చేసుకోవాలన్న పట్టుదలతో భారత్ ఉంది.

భారత టీ-20 కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ శుభారంభం చేశాడు. ఆస్ట్రేలియాతో పాంచ్ పటాకా సిరీస్ లోని తొలి పోరులో కెప్టెన్ ఇన్నింగ్స్ తో తన జట్టును విజేతగా నిలిపాడు.