టీ-20 ప్రపంచకప్ సూపర్-8 సమరానికి ఈ రోజు ఆంటీగాలోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో తెరలేవనుంది. తొలిపోరులో పవర్ ఫుల్ దక్షిణాఫ్రికాకు పసికూన అమెరికా సవాలు విసురుతోంది.
India vs Afghanistan
రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత్ టీ-20 చరిత్రలోనే ఓ అపూర్వ, అరుదైన విజయం సాధించింది. అప్ఘనిస్థాన్ తో తీన్మార్ సిరీస్ లో క్లీన్ స్వీప్ విన్నర్ గా నిలిచింది.
బెంగళూరు వేదికగా ఈ రోజు జరిగే ఆఖరి మ్యాచ్ లోనూ నెగ్గడం ద్వారా భారత్ సిరీస్ స్వీప్ సాధించాలన్న పట్టుదలతో ఉంది.
అప్ఘనిస్థాన్ తో తీన్మార్ టీ-20 సిరీస్ ను భారత్ అలవోకగా గెలుచుకొంది. సిరీస్ లోని మొదటి రెండుమ్యాచ్ ల్లోనూ ఒకేతీరు విజయాలతో 2-0తో పైచేయి సాధించింది.
టీ-20 పదవ ర్యాంకర్ అప్ఘనిస్థాన్ తో తీన్మార్ సిరీస్ ను 2-0తో ఖాయం చేసుకోడానికి టాప్ ర్యాంకర్ భారత్ తహతహలాడుతోంది. ఇండోర్ లోని హోల్కార్ స్టేడియం వేదికగా ఈ రోజు జరిగే రెండో టీ-20 ద్వారా విరాట్ కొహ్లీ రీ-ఎంట్రీ చేయనున్నాడు.
2024- ఐసీసీ టీ-20 ప్రపంచకప్ టైటిల్ వేటకు మాజీ చాంపియన్ భారత్ రేపటినుంచి సన్నాహాలు ప్రారంభించనుంది.