ICC World Cup 2023

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశం భారత్ లో రాజకీయాలు, రాజకీయ నాయకులు నానాటికీ తీసికట్టుగా తయారవుతున్నారు. రాజకీయానికి కాదేదీ అనర్హమన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.

భారత్ వేదికగా ముగిసిన వన్డే ప్రపంచకప్ లో విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా జట్టు అత్యధిక మొత్తంలో ప్రైజ్ మనీ అందుకొంది. 83 కోట్ల రూపాయల మొత్తంలో సింహభాగం కంగారూ జట్టుకే దక్కింది.