ICC

అధికార అవామీలీగ్ ప్రభుత్వంపై ప్రజల తిరుగుబాటుతో సంక్షోభంలో పడిపోయిన బంగ్లాదేశ్ నుంచి మహిళా టీ-20 ప్రపంచకప్ వేరే దేశానికి ఎగిరిపోయింది.

ఆంధ్రప్రదేశ్ ఏకైక టెస్టు వేదిక విశాఖలో భారత్ ఇప్పటి వరకూ ఆడిన మూడుకు మూడు టెస్టులు నెగ్గడం ద్వారా నూటికి నూరుశాతం విజయాల రికార్డు నమోదు చేసింది.