ధర్మశాలలో నేటినుంచే ‘రికార్డుల’ టెస్ట్!March 7, 2024 భారత్- ఇంగ్లండ్ జట్ల ఐదుమ్యాచ్ ల ఐసీసీ టెస్టు లీగ్ సిరీస్ పతాకస్థాయికి చేరింది. ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ స్టేడియం వేదికగా నేటినుంచే ఐదురోజులపాటు రికార్డుల మోతతో ఆఖరిపోరు సాగనుంది.