అత్తాకోడళ్లపై సామూహిక అత్యాచారం.. హోం మంత్రి కీలక వ్యాఖ్యలుOctober 15, 2024 అత్తాకోడళ్లపై సామూహిక అత్యాచారం ఈ కేసులో 48 గంటల్లోనే నిందితులను పట్టుకున్నామని హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. పట్టుబడిన నిందితుల్లో ముగ్గురు మైనర్లు ఉన్నారని చెప్పారు. నిందితుల్లో ఒకరిపై 32 కేసులు ఉన్నాయని ఆమె వెల్లడించారు.