Hits

తొలి గేమ్‌లో గెలిచే అవకాశం చేజార్చుకున్న సింధు ఆ తరువాత పుంజుకోలేకపోయింది. కాగా, టోక్యో ఒలింపిక్స్‌లో సింధూ ఇదే బిన్‌జియావోను ఓడించి కాంస్య పతకాన్ని గెలవడం విశేషం.

మెప్పాడిలోని ముండకై ప్రాంతంలో ఇప్పటివరకు ఐదుగురి మృతదేహాలను వెలికితీశారు. తొండర్‌నాడ్‌ గ్రామంలో నివసిస్తున్న నేపాలీ కుటుంబానికి చెందిన ఒక బాలిక ఈ ఘటనలో మృతిచెందింది.