గత వైసీపీ ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన సమయంలోనే బాలకృష్ణ ఈ డిమాండ్ చేశారు. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రావడంతో బాలయ్య డిమాండ్ నెరవేరే అవకాశముంది.
hindupur
వైసీపీ ప్లీనరీ సమావేశాల్లో టీడీపీపై విరుచుకుపడుతున్నారు నేతలు. తాజాగా సత్యసాయి జిల్లాలో జరిగిన ప్లీనరీ సమావేశంలో.. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నత్తోడు లోకేష్ పాదయాత్ర చేసినా, తిక్కలోడు పవన్ కళ్యాణ్ బస్ యాత్ర చేసినా, ముసలోడు చంద్రబాబు కాశీ యాత్ర చేసినా జగన్ జైత్ర యాత్రను ఎవరూ ఆపలేరని చెప్పారాయన. స్కూల్ లీడర్ గా కూడా గెలవలేని లోకేష్ ని, వార్డు మెంబర్ గా కూడా గెలవలేని లోకేష్ ని, మంత్రిని […]