వికసిత్ భారత్ సావనీర్ ఆవిష్కరించిన ఉన్నత విద్యా మండలి చైర్మన్February 4, 2025 కరీంమ్నగర్ శాతవాహన విశ్వవిద్యాలయంలో “వికసిత్ భారత్ 2047″ ఇండియా విజన్ ఫర్ డెవలప్మెంట్” అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు నిర్వహించారు.