తాజా గొడవలు తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీశాయి. తన ఇంటిలో కీలకమైన డాక్యూమెంట్లు ఉండడంతో వాటిని తీసుకెళ్లేందుకు తాడిపత్రికి వచ్చినట్లు చెప్పారు పెద్దారెడ్డి.
ఎల్లకాలం ఒకే మాదిరిగా ఉండదంటూ అక్కడున్న మధుసూదన్ రావు అనే పోలీసు అధికారిని ఉద్దేశించి వార్నింగ్ ఇచ్చారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడడం పోలీసుల విధి అని గుర్తు చేశారు జగన్.