అమరావతి విషయంలో ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్ తన ఆలోచన మార్చుకోవాలని సూచించారు ప్రొఫెసర్ హరగోపాల్. ”అమరావతిపై హైకోర్టు తీర్పు- సర్కారు తీరు” పేరుతో అమరావతివాదుల ఆధ్వర్యంలో విజయవాడలో చర్చా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రసంగించిన హరగోపాల్… హైకోర్టు సమగ్రంగా పరిశీలించే అమరావతిపై తీర్పు ఇచ్చిందన్నారు. మూడేళ్ల క్రితం బాపట్ల ట్రైనింగ్ సెంటర్లో కొత్తగా వచ్చిన ఐఏఎస్ ఆఫీసర్లను ఉద్దేశించి మాట్లాడేందుకు వచ్చిన సమయంలో… అమరావతి నిర్మాణాలు పరిశీలించానని గుర్తు చేసుకున్నారు. నాలుగేళ్ల తర్వాత వెళ్లి చూస్తే అప్పుడు […]