ఎండలు పెరుగుతాయ్! జాగ్రత్తగా ఉండాలి!April 21, 2024 ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని పలు చోట్ల 42 డిగ్రీల ఎండ నమోదవుతుంది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉందని, వడగాలులు వచ్చే సూచన ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.