కరోనా వైరస్ వేరియంట్లు మరోసారి వేగంగా వ్యాపిస్తుండటం, తెలంగాణ రాష్ట్రంలో కేసుల సంఖ్య కూడా పెరుగుతుండటంతో ప్రభుత్వం మరోసారి వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టాలని నిర్ణయించింది. ఇప్పటికీ రెండు డోసులు పూర్తి కాని వారి కోసం ఇయ్యాల్టి నుంచి జులై చివరి వరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సారి వ్యాక్సిన్ వేసుకోనివారిని హెల్త్ వర్కర్లే ఇంటింటికీ తిరిగి గుర్తించి వారికి టీకాలు వేయనున్నారు. ముఖ్యంగా గ్రామాల్లో పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్ జరగలేదు. దీంతో ప్రతీ గ్రామానికి రెండు […]