భారత టీ-20 జట్టు కెప్టెన్ గా హార్థిక్ పాండ్యాను కాదని సూర్యకుమార్ యాదవ్ ను ఎంపిక చేయడం పైన ఎడతెగని చర్చే జరుగుతోంది.
Hardik Pandya
భారత టీ-20 మాజీ కెప్టెన్ హార్థిక్ పాండ్యాను కష్టాలు ఒకదాని వెంట ఒకటిగా చుట్టుముడుతున్నాయి. భారత వన్డేజట్టులో చోటు ప్రశ్నార్థకంగా మారింది.
భారత సరికొత్త శిక్షకుడు గౌతం గంభీర్ వచ్చీరావటంతోనే మాజీ కెప్టెన్ హార్థిక్ పాండ్యాకు షాకిచ్చాడు. భారత టీ-20 కెప్టెన్ కావాలన్న పాండ్యా ఆశలపై నీళ్లు చల్లాడు.
శ్రీలంకతో జరిగే వన్డే, టీ-20 సిరీస్ ల్లో పాల్గొనే భారతజట్లకు వేర్వేరు కెప్టెన్లు సారథ్యం వహించనున్నారు. ఈ మేరకు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.
హార్దిక్ పాండ్యా, అతని భార్య నటాషా స్టాంకోవిచ్ విడాకులు తీసుకుంటారని కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా జరిగిన ఘటనలు చూస్తే ఆ ప్రచారం నిజమే అని తెలుస్తోంది.
ఐసీసీ టీ-20 ప్రపంచకప్ సెమీఫైనల్స్ కు టాప్ ర్యాంకర్ భారత్ దూసుకెళ్లింది. సూపర్ -8 రౌండ్లో వరుసగా రెండో గెలుపుతో నాకౌట్ రౌండ్లో అడుగుపెట్టింది.
ఐపీఎల్ లో ముంబై కెప్టెన్ గా వెలవెలబోయిన హార్థిక్ పాండ్యా..టీ-20 ప్రపంచకప్ లో మాత్రం భారత వైస్ కెప్టెన్ గా మెరుపులు మెరిపిస్తున్నాడు.
2024-ఐసీసీ టీ-20 ప్రపంచకప్ ప్రారంభానికి కొద్దిరోజుల ముందే భారత వైస్ కెప్టెన్ హార్థిక్ పాండ్యా విడాకుల తుపానులో చిక్కుకొన్నాడు.
భారత మాజీ కెప్టెన్ హార్థిక్ పాండ్యాకు టీమ్ మేనేజ్ మెంట్ హుకుం జారీ చేసింది.టీ-20 ప్రపంచకప్ జట్టులో చోటు కావాలంటే బౌలింగ్ చేసి తీరాల్సిందేనని స్పష్టం చేసింది.
భారత సూపర్ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యాకు సీన్ రివర్స్ అయ్యింది. 2024 టీ-20 ప్రపంచకప్ లో పాల్గొనే భారతజట్టులో చోటు అనుమానంగా మారింది.