తెలుగుదేశం పార్టీ ఇటీవలే ఒంగోలులో మహానాడును భారీ ఎత్తున నిర్వహించింది. అధికార వైసీపీపై మరింత దూకుడుగా వెళ్లాలని అధినేత చంద్రబాబు ఆ సమావేశంలో నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కానీ, మహానాడు పూర్తయిన తర్వాత కొంత మంది టీడీపీ నేతలు గడప కూడా దాటలేదు. మరోవైపు ‘గడప గడపకు’ పేరుతో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు చేరువ అవుతోంది. ఒకప్పుడు టీడీపీకి కంచుకోటలా ఉన్న ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపి తిరిగి పుంజుకోలేక పోతుంటే.. వైసీపీ ఎమ్మెల్యేలు దూకుడుగా […]