గ్రూప్-2 మెయిన్స్ అభ్యర్థుల సమస్యలు పరిష్కరించండి : వైఎస్ షర్మిలFebruary 21, 2025 ఏపీలో గ్రూప్-2 మెయిన్స్ ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేయాలంటూ హైదరాబాద్లోని అశోక్నగర్ స్టడీ సెంటర్ వద్ద అభ్యర్థులు ఆందోళనకు దిగారు.