Group-2 Mains candidates

ఏపీలో గ్రూప్-2 మెయిన్స్‌ ఎగ్జామ్స్‌ పోస్ట్‌పోన్ చేయాలంటూ హైదరాబాద్‌లోని అశోక్‌నగర్ స్టడీ సెంటర్ వద్ద అభ్యర్థులు ఆందోళనకు దిగారు.