governor tamilisai

రాజ్ భవన్ లో రాజకీయాలా అంటూ.. వివిధ పార్టీల నేతలు విమర్శించినా కూడా తెలంగాణ గవర్నర్ తగ్గేదే లేదన్నారు. తొలి విడత మహిళా దర్బార్ ని నిర్వహించారు. మహిళల దగ్గర ఆమె వినతులు స్వీకరించారు, వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అయితే దాదాపుగా అన్నీ వ్యక్తిగత సమస్యలు, భూ వివాదాలు, ఆస్తి సమస్యలే ఆమె దృష్టికి వచ్చాయి. వాటిని అధికారుల వద్దకు పంపి పరిష్కరించాల్సిందిగా ఆదేశిస్తానన్నారు గవర్నర్. కేసీఆర్ కి మెసేజ్.. సీఎం కేసీఆర్ తో ముఖా […]