బల్లెం విసురుడులో భారత బాహుబలి నీరజ్ చోప్రా బంగారు పతకం సాధించాడు. పైసా వసూల్ అనుకొనేలా రాణించాడు.
Gold Medal
బల్లెంవీరుడు నీరజ్ చోప్రా స్వదేశీ గడ్డపై మూడేళ్ల తరువాత తొలి బంగారు పతకం సాధించాడు. 2024 -ఫెడరేషన్ కప్ లో తిరుగులేని విజేతగా నిలిచాడు.
బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ చాంపియన్ షిప్లో భారత మహిళా జట్టు చారిత్రాత్మక స్వర్ణం సాధించింది.
కామన్వెల్త్ గేమ్స్ లో సింధు గోల్డ్ మెడల్ సాదించింది. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ లో కెనడా క్రీడాకారిణి మీద సింధు అద్భుత విజయం సాధించింది.