Girl

ఈ ఘటనపై పోలీసులు బాలికను విచారించగా, ముగ్గురు వ్యక్తులు తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు తెలిపింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

జూబ్లీహిల్స్ అమ్నీషియా క్లబ్ మైనర్ అత్యాచారం కేసులో నిందితుల తల్లి‍తండ్రులు, ఇన్నోవా కారు డ్రైవర్ పైకూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. నేరం జరిగినట్టు తెలిసి కూడా పోలీసులకు సమాచారం ఇవ్వకుండా దాచినందుకు ఈ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో సాదుద్దీన్ సహా మిగతా నిందితుల తల్లిదండ్రులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. బెంజ్, ఇన్నోవా కార్లను మైనర్లు నడిపినట్టు సాక్ష్యాలు సేకరించిన ట్రాఫిక్, శాంతిభద్రతల పోలీసులు కేసులు నమోదు చేశారు. అలాగే, బాలికపై అత్యాచారానికి పాల్పడిన […]