రేపు మాంసం విక్రయాలను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది
GHMC
హైదరాబాద్ నగర వాసులకు జలమండలి అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు
రూ.2 వేల కోట్లు ఆదా చేస్తున్నామని ప్రకటించిన ప్రభుత్వం
ప్రధానితో కార్పొరేటర్ల భేటీ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అంత పెద్ద హోదాలో ఉన్న నరేంద్ర మోడీ స్వయంగా కార్పొరేటర్లను పిలిపించుకోవడం ఏంటని ఆశ్చర్యం కూడా కలుగుతుంది. జీహెచ్ఎంసీలో గెలిచిన 47 మంది బీజేపీ కార్పొరేటర్లతో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ సహా ఇతర నాయకులు ప్రధానిని కలిశారు. అయితే, ప్రధాని వారితో ప్రత్యేకంగా భేటీ కావడానికి రాబోయే ఎన్నికలే లక్ష్యమని తెలుస్తున్నది. ఇటీవల […]