భారత క్రికెట్ సరికొత్త ప్రధాన శిక్షకుడు గౌతం గంభీర్ పని ప్రారంభమయ్యింది. శ్రీలంకతో సిరీస్ ద్వారా చీఫ్ కోచ్ గా తన ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు.
Gautam Gambhir
భారత క్రికెట్ నయాకోచ్ గౌతం గంభీర్ వచ్చీరావడంతోనే బాంబు పేల్చాడు. సూపర్ స్టార్ జోడీ రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీలకు షరతులతో కూడిన బంపరాఫర్ ఇచ్చాడు.
ప్రతి భారతీయుడిని గౌరవంగా తలెత్తుకునేలా చేయడమే ప్రస్తుతం తన ముందున్న లక్ష్యమని టీమిండియా ప్రధాన కోచ్గా నియమితులైన గంభీర్ తెలిపారు.
భారతక్రికెట్ ప్రధాన శిక్షకుడి పదవి రేస్ లో గౌతం గంభీర్ పేరు గట్టిగా వినిపిస్తోంది. బీసీసీఐతో గంభీర్ చర్చలు దాదాపు ముగింపుదశకు చేరినట్లు క్రికెట్ వర్గాలు అంటున్నాయి.