Gang rape

ఏపీలో న్యాయ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం కలకలం రేపుతుంది. తాజాగా విశాఖపట్నంలోని రెండవటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన జరిగింది

అత్తాకోడళ్లపై సామూహిక అత్యాచారం ఈ కేసులో 48 గంటల్లోనే నిందితులను పట్టుకున్నామని హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. పట్టుబడిన నిందితుల్లో ముగ్గురు మైనర్లు ఉన్నారని చెప్పారు. నిందితుల్లో ఒకరిపై 32 కేసులు ఉన్నాయని ఆమె వెల్లడించారు.

జూబ్లీహిల్స్ లో బాలికపై అత్యాచారం సంఘటన‌ మరవక ముందే సికింద్రాబాద్ లో మరో ఘోర సంఘటన జరిగింది. కార్ఖానా పరిధిలో బాలికపై ఐదుగురు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ఐదుగురిలో ఒకరు బాలుడు. కార్ఖానా ప్రాంతంలో ఓ బాలికతో ధీరజ్, రితేశ్ ఇన్స్టాగ్రామ్ లో పరిచయం పెం చుకున్నా రు. అనం తరం ఆమెకు మాయమాటలు చెప్పి ఆమెను శారీరకం గా లోబర్చు కున్నా రు. ఆ వీడియోలు తీసి బాలికను బ్లాక్ మెయిల్ చేశారు. ఆమె […]