వైసీపీ నియోజకవర్గ సమన్వయ కర్త పోస్ట్ కి రాజీనామా చేసిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మెత్తబడ్డారు. అధిష్టానం ఆయనను బుజ్జగించడంతో రాజీనామా వెనక్కు తీసుకున్నారు. దీంతో వైసీపీలో విశాఖ సంక్షోభం ముగిసిపోయినట్టే అనుకోవాలి. వాసుపల్లి రాజీనామా అనంతరం వెంటనే అధిష్టానం రంగంలోకి దిగడం, నష్టనివారణ చర్యలు చేపట్టడం, ఇరు వర్గాలను పిలిపించి మాట్లాడటంతో సమస్య పెద్దది కాకముందే పరిష్కారం లభించింది. వాసుపల్లి లేఖ సారాంశం.. “ప్రజా నేతగా, ప్రజల కష్టాలనే పరమావధిగా భావించే మీరు, మరోసారి […]