తెలంగాణకు ఇది చరిత్రాత్మక రోజంటే అతిశయోక్తి కాదు. రాష్ట్రాన్ని ఉజ్వల పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చి దిద్దెందుకు మంత్రి కేటీఆర్ చేస్తున్న కృషికి మరో అద్భుత నిదర్శనం ! ఫార్ట్యూన్ -500 కంపెనీ-రాజేష్ ఎక్స్ పోర్ట్స్ (ఎలెస్ట్) 24 వేల కోట్ల పెట్టుబడితో ఓ అమూల్యమైన డిస్ ప్లే ఫ్యాబ్ ను ఏర్పాటు చేయబోతోంది. అత్యంత అధునాతనమైన ‘అమోల్డ్’ డిస్ ప్లేస్ ను ఉత్పత్తి చేసేందుకు ఈ సంస్థ నడుం కట్టింది. ఇండియాలో ఈ తరహా హై టెక్ […]