Former President

ముషారఫ్ కార్గిల్ యుద్ధ రూపశిల్పిగా ప్రసిద్ధి చెందాడు, శ్రీనగర్ నుండి లేహ్‌ను వేరు చేసి ఆక్రమించడానికి తన సైనికులను భారతదేశంలోకి ప్రవేశించమని ఆదేశించిన వ్యక్తి ముషార‌ఫ్ . 1999 వేసవిలో జరిగిన కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ సైనికులు దారుణంగా దెబ్బతిన్నారు. కార్గిల్ ఎత్తైన పర్వతాలలో అనేక మంది పాక్ సైనికులు భారత సైనికుల చేతిలో మరణించారు.