యామినీ కృష్ణమూర్తి కన్నుమూతAugust 4, 2024 ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఆమె 1940లో కృష్ణమూర్తి దంపతులకు జన్మించారు. నిండు పౌర్ణమి రోజున జన్మించడంతో తాత గారు ఆమెకు యామినీ పూర్ణ తిలక అంటూ నామకరణం చేశారు.