మన భూభాగంలో చైనా ఓ నూతన వంతెన నిర్మిస్తోందా ? కొంత కాలం క్రితం ఓ వంతెన నిర్మించిన చైనా మళ్ళీ మరో వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టిందా ? అవుననే అంటున్నాయి అధికార వర్గాలు. తూర్పు లడఖ్లోని పాంగోంగ్ త్సో మీదుగా చైనా రెండవ వంతెన నిర్మిస్తోందనే వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై స్పంధించిన విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి… భారతదేశ భద్రతపై ప్రభావం చూపే అన్ని పరిణామాలపై నిరంతరం నిఘా ఉంచుతున్నామని, […]