సీఎం జగన్ వల్ల ప్రజలెవరూ నష్టపోలేదని, ఆయన విధానాల వల్ల కేవలం పార్టీ కార్యకర్తలు, ఇతర నేతలకు మాత్రమే నష్టం జరిగిందని చెప్పారు పేర్ని నాని.
ex minister
ఇసుక ఉచితం అంటూనే.. ఆ చార్జీలు, ఈ చార్జీలు అంటూ టన్ను రేటుని రూ.1400 చేశారని, ఉచిత బస్సులో కూడా సీటుకి చార్జీలు వసూలు చేస్తారని వైసీపీ నేతలంటున్నారు.
ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకున్న మొనగాడు జగన్ అని, ప్రతి వాగ్దానాన్ని తుంగలో తొక్కిన మోసగాడు చంద్రబాబు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు అంబటి.
కాపు రిజర్వేషన్లు అనే అంశాన్ని కూటమి తన మేనిఫెస్టోలో పెట్టలేదు. మేనిఫెస్టోలో పెట్టిన హామీలనే అమలు చేస్తారో లేదో తెలియని సందర్భంలో రిజర్వేషన్లంటూ వైసీపీ నేతలు డిమాండ్ చేయడం విశేషం.