యూరప్ లో తీవ్ర కరువు పరిస్థితుల వల్ల అక్కడ ప్రజలకు ఆహారం దొరకడం కూడా కష్టమయ్యింది. దాంతో కొన్ని కీటకాలను ఆహారంగా తీసుకోవాలని యూరోపియన్ యూనియన్ ప్రజలను కోరింది.
Europe
యూరప్ కరువు కోరల్లో చిక్కుకుంది. వాతావరణ మార్పుల వల్ల అక్కడ నదులు ఎండిపోయాయి. వ్యవసాయం దెబ్బతింది, పశువులకు కూడా తాగు నీళ్ళు, ఆహారం లేక పాల ఉత్పత్తులు పడిపోయాయి. చివరకు ప్రజలకు తాగడానికి కూడా మంచినీళ్ళు దొరకడం లేదు. బ్రిటన్ ప్రభుత్వం మంచి నీళ్ళపై ఆంక్షలు విధించింది.
విపరీతమైన ఎండలు, వేడి గాలులతో యూరప్ మండిపోతోంది. ప్రజలు చల్లని ప్రాంతాలకు పోవడానికి విమానాశ్రయాలకుపరుగులు తీస్తున్నారు. దాంతో అక్కడి విమానాశ్రయాలు రైల్వే ప్లాట్ ఫారాలను తలపిస్తున్నాయి.
భౌగోళిక, స్థానిక పరిస్థితులను బట్టి ఒక్కో దేశంలో ఒక్కోరకమైన ఆహార అలవాట్లు, వ్యవహారాలు ఉంటాయి. ఆరోగ్యకరమైన అలవాట్లు అందరికీ మంచివే. అయితే ఆ అలవాట్లు కట్టు తప్పితే.. అసలుకే మోసం వస్తుంది. ధనిక దేశాలన్నీ ఇప్పుడి ఇదే రకమైన సమస్యతో ఇబ్బంది పడుతున్నాయి. ముఖ్యంగా ఐరోపా ఒబెసిటీతో బాధపడుతోందని, ఓ భయంకరమైన అంటువ్యాధిలా ఒబెసిటీ ఐరోపాను పట్టిపీడిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించింది. ఐరోపాలోనే ఎందుకు..? ఐరోపా వాసుల ఆహార అలవాట్లు, పనివేళలు క్రమంగా మారిపోతున్నాయి. […]