England

భారత యువఆటగాడు లక్ష్యసేన్ చరిత్ర సృష్టించాడు. రెండేళ్లలో రెండోసారి ప్రతిష్టాత్మక ఆల్ -ఇంగ్లండ్ ఓపెన్ సెమీస్ చేరిన భారత నేటితరం ఆటగాడిగా నిలిచాడు.

టెస్టు క్రికెట్ టాప్ ర్యాంకర్ భారత్ చరిత్ర సృష్టించింది. ఇంగ్లండ్ తో ఐదుమ్యాచ్ ల టెస్ట్ లీగ్ సిరీస్ ను 4-1తో నెగ్గిన రెండోజట్టుగా రికార్డుల్లో చేరింది.

ఇంగ్లండ్ తో జరుగుతున్న ఐసీసీ టెస్టు లీగ్ పాంచ్ పటాకా సిరీస్ ను టాప్ ర్యాంకర్ భారత్ ప్రయోగాల వేదికగా చేసుకొని అంచనాలకు మించి ఫలితాలు సాధించింది.

భారత్- ఇంగ్లండ్ జట్ల పాంచ్ పటాకా టెస్టు లీగ్ షో స్టీల్ సిటీ విశాఖకు చేరింది. ఈరోజు నుంచి ఐదురోజులపాటు జరిగే ఈ పోరు ఆతిథ్య భారత్ కు డూ ఆర్ డై గా మారింది.

ఇంగ్లండ్ తో ఐదుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లోని మొదటి రెండుటెస్టుల్లో పాల్గొనే భారతజట్టులో నయావాల్ చతేశ్వర్ పూజారా కు చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇంగ్లాండ్‌తో జరిగిన ఏకైక టెస్టులో విజయం వైపు ప్రయాణించి చివరకు ఓడిపోయిన టీమ్ ఇండియా.. టీ20 సిరీస్‌‌ను మాత్రం విజయంతో ప్రారంభించింది. గురువారం రాత్రి సౌంతాంప్టన్‌లో జరిగిన తొలి టీ20లో భారత జట్టు అన్ని విభాగాల్లో రాణించి 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. హార్దిక్ పాండ్యా బ్యాటుతో, బంతితో రాణించి భారత జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. టాస్ గెలిచి కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత ఆడుతున్న […]

ఇంగ్లాండ్ గడ్డపై తొలి సారి టెస్ట్ సిరీస్ గెలవాలన్న టీమ్ ఇండియా ఆశలు అడియాశలయ్యాయి. ఏడాది క్రితం జరిగిన సిరీస్‌లో వాయిదా పడిన చివరి టెస్టును జూలై 1 నుంచి ఎడ్జ్‌బాస్టన్ వేదికగా నిర్వహించారు. మ్యాచ్‌ను మూడున్నర రోజుల పాటు తమ చేతిలోనే ఉంచుకున్న టీమ్ ఇండియా.. నాలుగో రోజు చివరి సెషన్, ఐదో రోజు చేతులెత్తేసింది. భారత జట్టు బౌలర్లు పేలవ ప్రదర్శన చేయడంతో 378 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లాండ్ జట్టు కేవలం 3 […]