నేటి సమాజంలో వేషానికే నాగరికత తప్ప భావాల్లో ఇంకా అనాగరిక ఆలోచనలే కనబడుతున్నాయి. పైకి ఆథునికులమని చెప్పుకునే కుటుంబాల్లో కూడా ఇంకా పరువు పట్టుకుని వేలాడుతూ అమాయకులైన ప్రేమికుల ప్రాణాలు తీస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ పరువు హత్యలు ఎక్కువవుతూ మానవత్వాన్ని ప్రశ్నార్ధకం చేస్తున్నాయి. తాజాగా సత్యసాయి జిల్లా రాప్తాడులో మరో పరువు హత్య జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు చెప్పిన వివరాలిలా ఉన్నాయి. కనగానపల్లికి చెందిన చిట్ర మురళీ కృష్ష(27)పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి పెనుకొండలోని […]