Eetala Rajender

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ కి ప్రభుత్వం షాకిచ్చింది. జమున హ్యాచరీస్‌ పేరుతో ఆక్రమించుకున్నారని ఆరోపణలున్న భూముల్ని ప్రభుత్వం రైతులకు పంపిణీ చేసింది. అసలు ఈ కబ్జా ఆరోపణలతోనే ఈటలకు టీఆర్ఎస్ కు మధ్య గ్యాప్ పెరిగింది. ఆయన్ను మంత్రి పదవినుంచి తొలగించారు. అప్పట్లో తనపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ ఈటల ఎదురు తిరిగారు, కోర్టుమెట్లెక్కారు. చివరకు ఇప్పుడు విచారణ అంతా పూర్తి చేసి ఆ భూముల్ని రైతులకు పంపిణీ చేశారు అధికారులు. మాసాయిపేట మండలం హకీంపేట, అచ్చంపేటలో […]