Education Minister

దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి, తెలంగాణలో కూడా రోజువారీ కేసుల్లో పెరుగుదల నమోదవుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో స్కూల్ సెలవులపై ప్రభుత్వం పునరాలోచిస్తోందని, కరోనా కేసులు పెరుగుతుండటంతో సెలవులు కూడా పొడిగిస్తారని అనుకున్నారంతా. మధ్యాహ్నం వరకు దీనిపై పుకార్లు షికార్లు చేశాయి. ప్రభుత్వ ఉపాధ్యాయులతో పాటు, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు కూడా కాస్త ఆందోళన పడ్డాయి. అయితే ఎట్టకేలకు ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. రేపటినుంచి స్కూల్స్ యధావిధిగా ప్రారంభమవుతాయని చెప్పారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. కరోనా […]