EAM

అమెరికా పాకిస్తాన్ సంబంధాలపై భారత్ విరుచుక పడింది. అమెరికా ఎఫ్-16 విమానాల విడిభాగాలను పాకిస్తాన్ కు సరఫరా చేయాలని నిర్ణయించడం పట్ల భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జై శంకర్ ఘాటుగా స్పందించారు.