ఎమ్మెల్యేలు, మంత్రులు ఇబ్బంది పెడితే మాతో చెప్పండిAugust 5, 2024 గత ప్రభుత్వంలో లాగా ఎమ్మెల్యేలు, మంత్రులతో ఐఏఎస్, ఐపీఎస్ లకు ఇబ్బంది ఉండదని హామీ ఇచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
పవన్ కల్యాణ్ ప్రజా దర్బార్..July 29, 2024 శ్రీకాకుళం జిల్లానుంచి కూడా తమ సమస్యలు చెప్పుకోడానికి బాధితులు మంగళగిరి వరకు రావడం విశేషం. వైసీపీ నాయకులు తమ భూములు కబ్జా చేశారంటూ శ్రీకాకుళం వాసులు కొందరు పవన్ కి ఫిర్యాదు చేశారు.