dy cm

శ్రీకాకుళం జిల్లానుంచి కూడా తమ సమస్యలు చెప్పుకోడానికి బాధితులు మంగళగిరి వరకు రావడం విశేషం. వైసీపీ నాయకులు తమ భూములు కబ్జా చేశారంటూ శ్రీకాకుళం వాసులు కొందరు పవన్ కి ఫిర్యాదు చేశారు.